Monday, February 16, 2009

దర్శనం

మనం అనుకున్న దర్శనాల్లో ఓ రకం దర్శనం గురించి ఇవాళ ఈనాడు (16-02-2009) లో పడింది! ఊదయ్ శెట్టి అనే ఓ కిడ్నాపర్ నేపాల్ కీ మనకీ మధ్య అగ్గిపుల్ల వేశాడు! ముంబయి లో కిడ్నాపులు, బెదిరింపులు చేసి చేసి, పోలీసులు వెంటపడగానే, నేపాల్ పారి పోయాడట! అక్కడి కిడ్నాప్ కింగ్ తో కలిసి, కిడ్నాప్ లు చేస్తున్నాడట! ఒచ్చిన మొత్తంలో ఇంత % అని శ్రీవారి హుండీ లో వేస్తున్నాడట! అదీ సంగతి! యెలాంటి డబ్బయినా, శ్రీవారి హుండీ చేరగానే పవిత్రం అయిపోతుంది సరే! కానీ ఈ పవిత్రమైన సొమ్ము కాదని, శ్రీ వారికి ముష్టి యెత్తుకోవలసిన ఖర్మ యేమిటి? ఇప్పటికైనా ఈ ముష్టి పధకం రద్దు చేస్తారా?

No comments: