Sunday, July 5, 2009

......దర్శనాలు

సర్వ ‘సుదర్శనం’
సర్వదర్శనం సమయాలు ఓ నాలుగు ఐదు గంటలైనా పెంచాలని దేవస్థానం ఆలోచిస్తోందట!
యేకాంత సేవల కి అవకాశం కల్పిస్తారట!
ఆ ప్రకటనలో ఒక్క మాట అర్థం అయితే ఒట్టు!
అన్నట్టు మన కొత్త ఈ వో సామాన్యుడిలా వైకుంఠం కాంప్లెక్స్ లో ప్రయాణించి, భక్తుల సాధక బాధకాలు తెలుసుకున్నారట!
అది ఆదర్శం గా తీసుకొని, మిగిలిన దేవస్థానం వుద్యోగులు కూడా, అదే క్యూ కాంప్లెక్స్ లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారట!
ఇక ఆ కాంప్లెక్స్ లోని భక్తుల్ని కూడా ఆ శ్రీపతే రక్షించాలి!

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

ఇప్పటి ఈ.వో గారు చిత్తశుద్ధి,భక్తి ఉన్నవ్యక్తే అని విన్నాను

A K Sastry said...

డియర్ చిలమకూరు విజయమోహన్!

నిజం గానా! అయితే సామాన్య భక్తులు కొంతవరకు ధనుయ్లే!

క్యూలలో కాఫీ టీలు అందించాలన్నది ఆయన ఆలోచనే కాబోలు!

ధన్యవాదాలు!